ఏప్రిల్ 4న కొత్త జిల్లాలపై ఏపీ సర్కారు ప్రకటన

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (14:21 IST)
ఏప్రిల్ 4న కొత్త జిల్లాలపై ఏపీ సర్కారు ప్రకటన చేయనుంది. ఏప్రిల్ 4న ఉదయం. 09.05 నుంచి, 9.45మ‌ధ్య కొత్త జిల్లాల అవ‌త‌ర‌ణ‌.. ఆంధ్రప్రదేశ్‌లో నూతన జిల్లాల ఏర్పాటు తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సీఎం జ‌గ‌న్ చేతుల మీదుగా కొత్త జిల్లాల ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది. 
 
ఈ కొత్త 26జిల్లాల‌కు ఇప్పిటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. వ‌ర్చువ‌ల్‌గా మంత్రివర్గం ఆమోద‌ముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో విషయంలో అభ్యంతరాలు, సూచనలు వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. 
 
కొత్త జిల్లాలు ఏర్పాటయితే జవహర్ నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీల లాంటి వాటిని కేంద్రాన్ని అడిగే అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని.. 3 లక్షల చదరపు అడుగుల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments