Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం... పొత్తు వద్దనే వద్దు : అమిత్ షా వద్ద బీజేపీ నేతల మొర

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. అమరావతి రీజియన్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది.. అందువల్ల టీడీపీతో ఉన్న చెలిమికి టాటా చెప్పేద్దాం అంటూ ఏపీ పర్యటనకు

Webdunia
గురువారం, 25 మే 2017 (12:16 IST)
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. అమరావతి రీజియన్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది.. అందువల్ల టీడీపీతో ఉన్న చెలిమికి టాటా చెప్పేద్దాం అంటూ ఏపీ పర్యటనకు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్ద బీజేపీ నేతలు మొత్తుకున్నట్టు సమాచారం. 
 
తెలంగాణ రాష్ట్ర పర్యటనను ముగించుకుని విజయవాడకు వచ్చిన అమిత్ షాను కలిసిన బీజేపీ నేతలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పొత్తు వ్యవహారాలను చర్చిస్తూ, ఇటీవలి కాలంలో బీజేపీపై తెలుగుదేశం నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. టీడీపీతో పొత్తు వల్ల ఏపీలో బీజేపీ ఎంతో నష్టపోతోందని వారు వాపోయినట్టు సమాచారం. 
 
పొత్తు వద్దనుకునే విధంగా వారు మాట్లాడుతున్నారని, పొత్తు కారణంగా బీజేపీతో పోలిస్తే, తెలుగుదేశమే లాభపడిందన్న విషయాన్ని వారు మరచిపోయారని ఫిర్యాదు చేశారు. పలువురు నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం కాగా, అందరూ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments