కెనడా నుంచి వెనక్కి వచ్చిన పార్శిల్ - చెక్ చేస్తే డ్రగ్స్ భాగోతం

Webdunia
మంగళవారం, 3 మే 2022 (12:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ మరోమారు కలకలం రేపాయి. కెనడాకు పంపించిన పార్శిల్ ఒకటి వెనక్కి తిరిగి వచ్చింది. దీన్ని విప్పి చూడగా డ్రగ్స్ భాగోతం వెలుగు చూసింది. ఈ మధ్యకాలంలో ఏపీలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇవి వెలుగు చూస్తూనే ఉన్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా విజయవాడ నుంచి ఓ కొరియర్ సంస్థ ద్వారా ఒక పార్శిల్‌ను ఆస్ట్రేలియాకు పంపించారు. అయితే, ఆ కొరియర్‌పై వివరాలు సక్రమంగా లేకపోవడంతో అది కెనడాకు వెళ్లిపోయింది. అక్కడ నుంచి అది తిరిగి వెనక్కి వచ్చింది. 
 
దీంతో అధికారులకు అనుమానం వచ్చి పార్శిల్‌ను విప్పి చూడగా అందులో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఈ కొరియన్‌ను ఆస్ట్రేలియాకు పంపిన వ్యక్తి పల్నాడు జిల్లా సత్తెనపల్లి వాసిగా గుర్తించారు. చెన్నై కేంద్రంగా ఎపిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments