Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబడ్డీ ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లాపడిన స్పీకర్ తమ్మినేని

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (15:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి తమ్మినేని సీతారాం బోర్లాపడ్డారు. కబడ్డీ ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లాపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. వీటిని సబాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కబడ్డీ అవతారమెత్తాడు. 
 
ఒక జట్టు తరపున కూతకు వెళ్లారు. ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపతప్పి కాలు జారి బోర్లాపడ్డారు. ఆ వెంటనే సందర్శకులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments