Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 10న వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (14:16 IST)
వైఎస్సార్‌సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను మార్చి 10న విడుదల చేయనున్నట్లు నెల్లూరు ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. మార్చి 10న బాపట్లలోని మేదరమెట్లలో పార్టీ సిద్దం సభను నిర్వహిస్తున్నారు. 
 
మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల పది నెలల్లో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తారని, అలాగే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఆవిష్కరిస్తారని తెలిపారు. 
 
మార్చి 10న జరగనున్న సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విజయసాయిరెడ్డి బాపట్లలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments