Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 24 తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (08:40 IST)
ఈ నెల 24 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిందని మంత్రి కన్నబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇసుక రీచ్‌లను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకురాకపోతే టెండర్లు పిలుస్తామని చెప్పారు.

‘‘ఇసుకను ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా తెచ్చుకోవచ్చు. ఇసుకను సొంత వాహనాల్లో తరలించుకోవచ్చు. ఈ నెల 24న జగనన్న చేదోడు పథకం ప్రారంభిస్తాం.

జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్‌ బియ్యం సరఫరా చేస్తాం. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు.. వాహనాలకు జీపీఎస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తాం. విజయవాడ, విశాఖలో కొండలపై ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొండలపై ఇళ్ల నిర్మాణంతో మౌలిక వసతుల కల్పన కష్టంగా మారింది.

ఆక్రమణలపై చర్యలకు అధికారుల కమిటీ ఏర్పాటు చేశాం. మున్సిపల్‌శాఖ కమిషనర్‌ చైర్మన్‌గా నలుగురితో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ 6 వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. 16 మెడికల్ కాలేజీలకు భూములు కేటాయించాం’’ అని కన్నబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments