Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

సెల్వి
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27న, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. 
 
సంకీర్ణ ప్రభుత్వం మొత్తం 15 పని దినాల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని పరిశీలిస్తోంది. అయితే, సమావేశాల మొదటి రోజున జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి) సమావేశం తర్వాత వ్యవధిపై తుది నిర్ణయం తీసుకోబడుతుంది.
 
ఫిబ్రవరి 28న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ కార్యకలాపాలకు సన్నాహకంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులను చర్చలకు సిద్ధంగా వుండాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments