Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రభుత్వ వాహనాలకు ఇకపై ఆ నంబరుతో రిజిస్ట్రేషన్

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (15:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వం వాహనాలకు ఏపీ 40జి సిరీస్‌పై నంబర్లను కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మోటార్ వాహన చట్ట సవరణ చేసి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని. అలాగే, సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. 
 
2018 నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాలకు కలిపి ఏపీ 39 సిరీస్‌లో నెంబర్లను కేటాయిస్తుంది. ఇకమీద నూతన రిజిస్ట్రేషన్ సిరీస్ తీసుకునిరావడంతో ప్రైవేటు, ప్రభుత్వ వాహనాలకు ప్రత్యేక తేడాను స్పష్టంగా తెలుసుకోవచ్చు. కొత్తగా చేసిన చట్ట సవరణ మేరకు అన్ని ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జి అనే సిరీస్‌తో నంబర్లను కేటాయిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments