Webdunia - Bharat's app for daily news and videos

Install App

Marri Rajasekhar: వైకాపాకు మరో ఎదురుదెబ్బ- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా (video)

సెల్వి
గురువారం, 20 మార్చి 2025 (12:12 IST)
Marri Rajasekhar
వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన శాసనసభ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల నలుగురు వైకాపా ఎమ్మెల్సీలు - పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి - పార్టీ నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ రాజీనామా చేశారు.
 
మర్రి రాజశేఖర్ రాజీనామాతో, పార్టీని వీడిన వైకాపా ఎమ్మెల్సీల సంఖ్య ఇప్పుడు ఐదుకు పెరిగింది. ఇది శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఎత్తిచూపింది.

అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైకాపా అధినేత జగన్‌కు వెన్నుపోటు పొడిచారని వైకాపా శ్రేణులు మండిపడుతున్నారు. కష్టపడే కార్యకర్తకు పదవి ఇవ్వకుండా ఇలాంటి వారికి ఎమ్మెల్సీ ఇచ్చినారని వారు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments