Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకాటుకు మరో గృహిణి మృతి

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (20:33 IST)
నాగాయలంక మండలం పెదపాలెం గ్రామానికి చెందిన బొడ్డు నాగేశ్వరమ్మ (40)  తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంటివద్ద పాము కరవడంతో మృతి చెందింది

బొడ్డు నాగేశ్వరమ్మ (40)  తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంటివద్ద పాము కరవడంతో గమనించిన కుటుంబసభ్యులు నాగాయలంక ప్రాధమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి. ఉంది అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి, మరలా అక్కడినుండి మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యమంలో నాగేశ్వరమ్మ మృతి చెందింది.

నాగేశ్వరమ్మ మృతితో అవనిగడ్డ నియోజకవర్గంలో పాముకాటు మృతుల సంఖ్య 10 కి చేరింది. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు, 2 సంవత్సరాల బాబు ఉన్నారు.

2019 సంవత్సరలో అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా అవనిగడ్డ మండలంలో ఒకరు, ఘంటసాల మండలంలో ఒకరు, మోపిదేవి మండలంలో ఒకరు, చల్లపల్లి మండలంలో ఇద్దరు, కోడూరు మండలంలో ఇద్దరు, నాగాయలంక మండలంలో ముగ్గురు పాము కాటుకు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

తర్వాతి కథనం
Show comments