Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనాకి మరో 88మంది బలి

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (19:23 IST)
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత ఐదు రోజులుగా పది వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 88 మంది కరోనా బాధితులు మృతిచెందారు.

దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకు 4,24,767 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 99,129 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 3,21,754 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 9,067 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇవాళ ఒక్కరోజే 63,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 36,66,422కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments