Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి నిత్యావసర రవాణాకు మరో 57 పార్శిల్​ రైళ్లు

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:54 IST)
నిత్యావసర సరకుల రవాణాకు ఏప్రిల్​ 15 నుంచి 25 వరకు మరో 57 పార్శిల్​ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

రైళ్లలో కొవిడ్​-19 చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్​ సేవలు, వైద్య సౌకర్యాలను జీఎం గజానన్​ పరిశీలించారు. నిత్యావసర సరుకుల రవాణాకు ఇప్పటికే 37 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. మరో 57 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

కాకినాడ టౌన్‌- సికింద్రాబాద్‌- కాకినాడ మధ్య ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు 22 సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. రేణిగుంట-సికింద్రాబాద్‌ వయా గుంతకల్‌, రాయచూర్‌ మీదుగా ఈ నెల 16, 18, 20, 22, 24వ తేదీల్లో 10 ప్రత్యేక పార్శిల్‌ రైళ్లను నడుపుతున్నామని రైల్వేశాఖ పేర్కొంది.

లాలాగూడలోని సెంట్రల్ ఆసుపత్రిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్-19 చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సేవలు, వైద్య సౌకర్యాలను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments