Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి నిత్యావసర రవాణాకు మరో 57 పార్శిల్​ రైళ్లు

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:54 IST)
నిత్యావసర సరకుల రవాణాకు ఏప్రిల్​ 15 నుంచి 25 వరకు మరో 57 పార్శిల్​ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

రైళ్లలో కొవిడ్​-19 చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్​ సేవలు, వైద్య సౌకర్యాలను జీఎం గజానన్​ పరిశీలించారు. నిత్యావసర సరుకుల రవాణాకు ఇప్పటికే 37 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. మరో 57 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

కాకినాడ టౌన్‌- సికింద్రాబాద్‌- కాకినాడ మధ్య ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు 22 సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. రేణిగుంట-సికింద్రాబాద్‌ వయా గుంతకల్‌, రాయచూర్‌ మీదుగా ఈ నెల 16, 18, 20, 22, 24వ తేదీల్లో 10 ప్రత్యేక పార్శిల్‌ రైళ్లను నడుపుతున్నామని రైల్వేశాఖ పేర్కొంది.

లాలాగూడలోని సెంట్రల్ ఆసుపత్రిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్-19 చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సేవలు, వైద్య సౌకర్యాలను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments