Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి మరో 5 లక్షల కోవిషీల్డ్‌ డోసులు

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:20 IST)
గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు మంగళవారం చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చారు.

5 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు జిల్లాల వారీగా పంపిణీ ఇలా:
అనంతపురం-45 వేలు, చిత్తూరు-40 వేలు, తూ.గో-40 వేలు, గుంటూరు-40 వేలు, కృష్ణా-45 వేలు, కర్నూలు-40 వేలు, ప్రకాశం-35 వేలు, నెల్లూరు-38 వేలు, శ్రీకాకుళం-30 వేలు, విశాఖ-40 వేలు, విజయనగరం-30 వేలు, ప.గో-37 వేలు, కడప-40 వేలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments