Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు జగన్ పైన నమ్మకం లేదు, ఉపముఖ్యమంత్రిని తొలగించండి: వైద్యురాలు అనితారాణి

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (16:49 IST)
వైజాగ్‌లో వైద్యుడు సుధాకర్ వ్యవహారం మరువక ముందే చిత్తూరు జిల్లాలో అనితారాణి వ్యవహారం తెరపైకి వచ్చింది. క్రిందిస్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే వైసిపి నాయకులను వెంటేసుకుని వచ్చి తనపై దుర్భాషలాడారని, కేసు పెట్టినా దళితురాలిని కావడంతో పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది అనితారాణి.
 
అయితే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సిఐడి విచారణకు ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి హామీపై తనకు నమ్మకం లేదని.. సిఐడి కాదు సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు అనితారాణి. అంతేకాకుండా తనను దూషించిన వైసిపి కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు. 
 
బాత్రూంకు వెళ్ళిన తనను వీడియోలు తీశారని.. అసభ్యంగా ప్రవర్తించారని దీనిని ప్రశ్నించాల్సిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం కాస్త తీవ్రస్థాయిలో చర్చజరుగతోంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments