Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగుపడటంతో జేబులోనే పేలిపోయిన ఫోన్... యువకుడి దుర్మణం

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (08:58 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని గొలుగొండ మండలం జోగుంపేటలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. ఆ సమయంలో ఆరు బయట ఉన్న ఒక యువకుడిపై పిడుగుపడింది. దీంతో అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆయన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు గాయాలతో తప్పించుకున్నారు. 
 
గొలుగొండ మండలానికి చెందిన సూదవరపు జయంత్ (23) అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా, జోగుంపేటకు వచ్చే సమయానికి వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. దీంతో అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేరిపోియంది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments