Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగుపడటంతో జేబులోనే పేలిపోయిన ఫోన్... యువకుడి దుర్మణం

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (08:58 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని గొలుగొండ మండలం జోగుంపేటలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. ఆ సమయంలో ఆరు బయట ఉన్న ఒక యువకుడిపై పిడుగుపడింది. దీంతో అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆయన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు గాయాలతో తప్పించుకున్నారు. 
 
గొలుగొండ మండలానికి చెందిన సూదవరపు జయంత్ (23) అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా, జోగుంపేటకు వచ్చే సమయానికి వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. దీంతో అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేరిపోియంది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments