Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఓ శుభవార్త: మే 1 నుంచి కొత్త వేతనాలు!

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఓ శుభవార్త. రాష్ట్రం విడిపోయాక మే 1 నుంచి భారీగా పెరిగిన వేతనాలను ఉద్యోగులకు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకుబ బుధవారం జరిగిన భేటీలో ఏపీ కేబినెట్ తీర్మానించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. 
 
తెలంగాణ సర్కారు కంటే ఒక్క శాతం తగ్గినా ఫిట్ మెంట్‌ను అంగీకరించేది లేదన్న ఉద్యోగుల వాదన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా 43 శాతం ఫిట్ మెంట్‌ను ప్రకటించింది. అయితే పెంచిన వేతనాలు ఇప్పటిదాకా ఉద్యోగులకు అందనే లేదు. ఉద్యోగుల విన్నపాలకు స్పందించిన చంద్రబాబు నిన్నటి కేబినెట్ భేటీలో దీనిపై ప్రత్యేకంగా చర్చించి, మే 1 నుంచే కొత్త వేతనాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments