Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ, తెలంగాణ విద్యుత్ వివాదాలకు చర్చలే పరిష్కారం: గవర్నర్

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు అవసరమని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. 
 
దీపావళి సందర్భంగా నరసింహన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... వివాదాలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. 
 
శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోన్న నేపథ్యంలో ఈ వివాదాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలని నరసింహన్ పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments