Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేతలపై పోలీసుల జులుం.. కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఎస్ఐ

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (10:35 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నేతలు, శ్రేణులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ను పాటిస్తున్నాయి. అయితే, శనివారం నుంచి టీడీపీ నేతలు తమ నిరసనను తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష టెంట్‌ను స్థానిక పోలీస్ ఎస్ఐ నరసింహా రావు కూల్చివేశారు. 
 
ఈ టెంట్‌లో దీక్ష చేస్తున్న టీడీపీ మాజీ పుర ఉపాధ్యక్షుడు బీరం రాజేశ్వరరావును ఎస్ఐ నరసింహారావు చొక్కా పట్టుకుని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. దీంతో రాజేశ్వరరావు, బాబులు ఎస్ఐ నరసింహారావు కాళ్లు పట్టుకుని శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయవద్దని వేడుకున్నప్పటికీ వారు కనికరించలేదు.. తమ పోలీసు కండకావరాన్ని ప్రదర్శించారు. నేతలను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ప్రసాద్‌, చంద్రమౌళి రెడ్డి, శివ, శ్రీనివాసులు, చంగారావు, మునేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments