ప్రధాని నరేంద్ర మోడీ నుంచి టీడీపీ చీఫ్ చంద్రబాబుకు పిలుపు

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (17:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద నుంచి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కబురు వచ్చింది. ప్రధాని మోడీ తరపున కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోసి... బుధవారం చంద్రబాబుకు ఫోన్ చేశారు. 
 
డిసెంబరు 5వ తేదీన జీ20 భాగస్వామ్య దేశాల సదస్సు భారత్‌లో జరుగనున్న విషయం తెల్సిందే. ఈ సదస్సు గురించి పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ సమావేశంకానున్నారు. ఈ సమావేశం ద్వారా అన్ని పార్టీల సూచనలు, అభిప్రాయాలను ప్రధాని మోడీ స్వీకరించనున్నారు. 
 
డిసెంబరు 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ఢిల్లీలో జరుగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని మోడీ తరపున కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు 5వ తేదీ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments