Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలాసలో స్వచ్చంధంగా స్కూల్స్ మూసివేత

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (17:39 IST)
కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉండటంతో ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పలాస నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు తాత్కాలికంగా  సెలవులు ప్రకరిస్తున్నటు మంత్రి డాక్టర్ సీదిరి ప్రకటించారు. 
 
పలాస తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు నియోజకవర్గ పరిధి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని 10వ తరగతి నుండి పై తరగతులకు యధావిధిగా తరగతులు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.

పలాస నియోజకవర్గ పరిధిలో కోవిడ్ విజృంభన తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో బావిభారత పౌరులైన విద్యార్థుల ఆరోగ్య భద్రత దృశ్యా, వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన వినతులు నిమిత్తం వారం రోజుల పాటు (ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు) సామూహికంగా అన్ని విద్యాసంస్థలు మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
 
ఈ సెలవుల సమయంలో విద్యార్థులకు టైం టేబుల్ ఏర్పాటు చేసి దానికి అనుకూలంగా వారు ఇళ్లలోనే చదువుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అందరూ ఏకీభవిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
 ఈ కార్యక్రమంలో పలాస తహశీల్దార్, ఏ.యం.సీ చైర్మన్, మున్సిపల్ కమిసనర్, మున్సిపల్ చైర్మన్, పలాస విధ్యాశాఖాధికారి, పోలీస్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments