Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో స్వైన్ ప్లూ.. తొలి కేసు నమోదు.. బాలుడికి నిర్ధారణ..!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (10:52 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ‌పట్నంలో కూడా స్వైన్ ఫ్లూ మహమ్మారి ప్రవేశించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ వ్యాధి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్థితిలో స్వైన్ ఫ్లూ అనుమానాలతో ఇద్దరు బాలురు విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో చేరారు. వారికి వైద్యలు పరీక్షలు జరగా వారిలో ఒక బాలునికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ నివేదిక వచ్చింది. 
 
దీంతో ఆ బాలుడికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. అప్రమత్తమైన వైద్యాధికారులు ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వైద్యానికి కావలసిన చర్యలను చేపట్టారు. ఈ విషయం గురించి కింగ్ జార్జి పర్యవేక్షక వైధ్యాధికారి డాక్టర్ ఎం. మధుసూధనబాబు మాట్లాడుతూ...  పెదవాల్తేరు నుంచి బుధవారం ఒర బాలుడు స్వైన్ ప్లూ అనుమానిత లక్షణాలతో వచ్చాడని  తెలిపారు. స్వైన్ ప్లూ వార్డులో కేంద్రీకృత ఆక్సిజన్ సరఫరా వ్యవస్ధతో పాటు వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచామన్నారు.
 
స్వైన్ ప్లూ రోగులకు వైద్య పరీక్షలు చేసేందుకు వైద్యులకు, నర్సులకు ప్రత్యేకంగా 350 వ్యక్తిగత కిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నగరంలో స్వైన్ ప్లూ కేసు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments