Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదాలు - మరణాల్లో ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (10:40 IST)
రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా, గత ఐదేళ్ళకాలంలో ఏపీలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు సంభవించినట్టు కేంద్ర రహదారులు, రవాణా పరిశోధనా విభాగం "భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2020" అనే పేరుతో ఓ నివేదికను తయారు చేసింది. ఇందులో కీలక విషయాలను గణాంకాలతో సహా వివరించింది. 
 
ఈ నివేదిక ప్రకారం గత 2016-20 మధ్యకాలంలో రాష్ట్రంలో 1,16,591 ప్రమాదాలు జరుగగా, 39,180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 2020 సంపత్సరంలో 19,509 ప్రమాదాలు జరుగగా అందులో 7039 మంది చనిపోయారు. 
 
ఇకపోతే అతివేగం కారణంగా చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొది. 2020లో ఓవర్ స్పీడ్ వల్ల 5,227 మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 11.30 శాతం ఏపీలోనే సంభవించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments