Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదాలు - మరణాల్లో ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (10:40 IST)
రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా, గత ఐదేళ్ళకాలంలో ఏపీలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు సంభవించినట్టు కేంద్ర రహదారులు, రవాణా పరిశోధనా విభాగం "భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2020" అనే పేరుతో ఓ నివేదికను తయారు చేసింది. ఇందులో కీలక విషయాలను గణాంకాలతో సహా వివరించింది. 
 
ఈ నివేదిక ప్రకారం గత 2016-20 మధ్యకాలంలో రాష్ట్రంలో 1,16,591 ప్రమాదాలు జరుగగా, 39,180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 2020 సంపత్సరంలో 19,509 ప్రమాదాలు జరుగగా అందులో 7039 మంది చనిపోయారు. 
 
ఇకపోతే అతివేగం కారణంగా చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొది. 2020లో ఓవర్ స్పీడ్ వల్ల 5,227 మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 11.30 శాతం ఏపీలోనే సంభవించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments