Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనకు గుడ్ న్యూస్: గాజు గ్లాసుతో పోటీ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (17:16 IST)
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఆ పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తునే కేటాయించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ఆ పార్టీ నేతలు వెల్లడించారు. 
 
దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" పైనే పోటీ చేయబోతున్నారు. జనసేనకు మరోసారి గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
 
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలలో బరిలో నిలిచేందుకు జనసేన అభ్యర్థులు సన్నద్ధమవుతున్న తరుణంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. దీంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన గాజు‌ గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంతకాలం కింద రద్దు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments