Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప కమలాపురం వార్డులో వైకాపా బోణీ

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైకాపా బోణీ కొట్టింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి చేపట్టారు. ఇందులో అధికార పార్టీ అయిన వైకాపా బోణీ కొట్టింది. 
 
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలోని కమలాపురం మున్సిపాలిటీ నుంచి ఈ ఫ‌లితం వెల్ల‌డైంది. క‌మాలపురంలోని 11వ వార్డులో వైసీపీ అభ్య‌ర్థి స‌లీల 250 ఓట్ల తేడాతో విజ‌యం సాధించింది. అలాగే అధికార వైసీపీ ప‌లు మున్సిపాల్టీల‌లో కొన్ని వార్డుల‌లో అధిక్యంలో ఉంది. కుప్పంలో ఒక వార్డులో వైసీపీ అధిక్యంలో ఉంది.
 
అలాగే నెల్లూరు కార్పోరేష‌న్‌లో కూడా 8 స్థానాల‌లో వైసీపీ అధిక్యంలో ఉంది. అలాగే దాచేప‌ల్లి, ద‌ర్శిల‌లో కూడా ఒక్కో వార్డుల‌లో అధికార పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వీటితో పాటు గుర‌జాలలో 6 వార్డుల‌లో వైసీపీ అధిక్యంలో ఉంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments