Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుతపులి కలకలం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:00 IST)
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో మరోమారు చిరుతపులి కలకలం సృష్టించింది. గతంలో ఒకసారి యూనివర్శిటీ ప్రాంగణంలోకి వచ్చిన ఈ చిరుత పులులు... పెంపుడు కుక్కలను చంపేశాయి. సోమవారం రాత్రి మళ్లీ మరోమారు ఈ చిరుతపులులు విద్యార్థినిలు హాస్టల్ సమీపంలో సంచరించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాము వసతి గృహాల్లో ఉండలేమంటూ విద్యార్థులంతా కలిసి వీసీ భవనం వద్ద ఆందోళనకుదిగారు. 
 
హాస్టల్‌లో తమతమ గదుల నుంచి లగేజీలను కూడా వారు తీసుకుని బయటకు వచ్చేశారు. అందువల్ల అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ప్రాంగణంలో చిరుతల సంచారం ఉందని అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్శిటీ అధికారులతో పాటు పోలీసులు సూచించారు. రాత్రి 7 గంటల తర్వాత వసతి గృహాల నుంచి బయట తిరగొద్దని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments