Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు... నూతన ఇసుక పాలసీకి ఆమోదం.. ఏపీ మంత్రివర్గం

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (14:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను రద్దుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. అలాగే రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో కొత్త ఇసుక పాలసీ కోసం విధి విధానాలను రూపకల్పన చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం లభించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments