Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ ఇంటర్ క్లాసులు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (16:31 IST)
ఏపీ విద్యార్థులకు ముఖ్య సూచన. ఇంటర్ ఫస్టియర్ క్లాసులకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి 2021-22 విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

ఈ విద్యా సంవత్సరం మొత్తం 188 పని దినాలు ఉంటాయని.. రెండో శనివారాల్లో కూడా కాలేజీలు కొనసాగుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. అలాగే ఈసారి టర్మ్ సెలవులు ఉండవని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2022వ సంవత్సరం ఏప్రిల్ 23 వరకు కళాశాలలు కొనసాగనున్నాయి. అలాగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నారు.
 
అటు ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అడ్వాన్స్‌డ్ సప్లిమెంతరీ ఎగ్జామ్స్‌ను మే చివరి వారంలో నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. కాగా, 2022-23 విద్యా సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రుసుం గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments