Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్లిక్ రోడ్డును సొంత ఎస్టేట్‌లా వాడుకున్న పెద్దిరెడ్డి... చెంపపెట్టులా హైకోర్టు తీర్పు (Video)

వరుణ్
గురువారం, 25 జులై 2024 (22:29 IST)
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా ఉండేది. ప్రజలు, ప్రైవేటు పార్టీలను తమ ఇష్టానుసారంగా ఆక్రమించుకుని సొంతానికి ఉపయోగించుకున్నారు. సాక్షాత్ ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రే పబ్లిక్ స్థలాన్ని ఆక్రమించుకుని పక్కా నిర్మాణాలు కట్టుకున్నారు. తమ పార్టీ అధినేత ఆక్రమించుకోగా మేము మాత్రం తక్కువా అన్న చందంగా ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. 
 
జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని, అధికారంలో ఉండగా, అధికార మదంతో, ప్రజలకు ఉపయోగపడే రోడ్డుని, తమ సొంత ఎస్టేట్ లాగా వాడుకోవడమే కాకుండా ఏకంగా గేటుకూడా పెట్టేసుకున్నారు. ఈయనకు రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తన ఇంటి ముందు ప్రజలకు ఉపయోగపడే రోడ్డుకి గేటు పెట్టడంపై అభ్యంతరం తెలిపిన హైకోర్టు, వెంటనే తీసేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో స్పందించిన తిరుపతి మున్సిపల్ అధికారులు సంబంధిత రోడ్డుపై గేటు తొలగించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఒక ఫ్యూడల్ వ్యవస్థలా నడిపిన జగన్ రెడ్డి, పెద్దిరెడ్డికి, ఈ తీర్పు చెంప పెట్టు వంటిదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments