Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుంటే మంచిది... యనమల

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (12:41 IST)
అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. హైకోర్టు తీర్పు సర్కారుకు చెంపదెబ్బ వంటిందన్నారు. ఈ తీర్పుతో అయినా సిగ్గు తెచ్చుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానుల బిల్లు చెల్లదని తాము మొదటి నుంచి మొత్తుకుంటున్నామన్నారు. హైకోర్టు తీర్పుతో ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వ్యాఖ్యానించారు. హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లరాదని సూచించారు. 
 
కోర్టు చెప్పిన విధంగా రాజధానిగా అమరావతిని, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను సీఆర్డీఏ చట్టం ప్రకారం ఆదుుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments