Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుంటే మంచిది... యనమల

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (12:41 IST)
అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. హైకోర్టు తీర్పు సర్కారుకు చెంపదెబ్బ వంటిందన్నారు. ఈ తీర్పుతో అయినా సిగ్గు తెచ్చుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానుల బిల్లు చెల్లదని తాము మొదటి నుంచి మొత్తుకుంటున్నామన్నారు. హైకోర్టు తీర్పుతో ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వ్యాఖ్యానించారు. హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లరాదని సూచించారు. 
 
కోర్టు చెప్పిన విధంగా రాజధానిగా అమరావతిని, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను సీఆర్డీఏ చట్టం ప్రకారం ఆదుుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments