Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ నుంచి విముక్తి.. రేపు ప్రత్యేక విమానంలో రానున్న గవర్నర్

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (10:38 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. అంతేకాకుండా, ఆయన బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోనున్నారు. 
 
ఇటీవల ఆయన కోవిడ్ బారినపడిన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ నగరానికి తరలించి ఏజీఐ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కొద్ది రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన విజయవాడకు రానున్నారు. 
 
కాగా, గవర్నర్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయనలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments