Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రూ.500 కోట్ల అప్పును సేకరించిన జగన్ సర్కారు

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 500 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. మొత్తం 18 యేళ్ల కాలానికి 7.85 వడ్డీతో ఈ మొత్తాన్ని సేకరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకున్న విషయం తెల్సిందే. 
 
పైగా, ప్రతి మంగళవారం భారత రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తీసుకోనిదే ప్రభుత్వం యంత్రాన్ని నడపలేని దుస్థితి నెలకొంది. దీంతో ప్రతి మంగళవారం ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు క్రమం తప్పకుండా హాజరవుతూ కుప్పలు తెప్పలుగా అప్పులు సేకరిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మంగళవారం మరో రూ.500 కోట్ల రుణాన్ని సేకరించింది. 18 యేళ్ల కాలానికి 7.85 శాతం వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని సేకరించింది. 
 
తాజా రుణంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చేసిన మొత్తం అప్పులు రూ.52,108 కోట్లకు చేరింది. ఇప్పటికే కేంద్రం నిర్ధేశించిన ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిని ఏపీ సర్కారు దిగ్విజయంగా దాటేసింది. ఈ క్రమంలో తాజాగా మరో రూ.500 కోట్ల రుణం తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments