ఇంటర్ ఫలితాల వెల్లడిపై దృష్టిపెట్టిన ఏపీ సర్కారు

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (14:36 IST)
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఫలితాల ప్రకటనపై దృష్టిసారించింది. కరోనా కారణంగా సుప్రీం కోర్టు చేసిన సూచనలతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
అయితే, ఇప్పుడు ఫలితాలను ఎలా ప్రకటిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పరీక్షల రద్దు ప్రకటన సమయంలోనే ఫలితాల కోసం హైపవర్ కమిటీని నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments