Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ఫలితాల వెల్లడిపై దృష్టిపెట్టిన ఏపీ సర్కారు

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (14:36 IST)
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఫలితాల ప్రకటనపై దృష్టిసారించింది. కరోనా కారణంగా సుప్రీం కోర్టు చేసిన సూచనలతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
అయితే, ఇప్పుడు ఫలితాలను ఎలా ప్రకటిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పరీక్షల రద్దు ప్రకటన సమయంలోనే ఫలితాల కోసం హైపవర్ కమిటీని నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments