Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్‌-సమతాకు తప్పిన ముప్పు

Webdunia
గురువారం, 12 మే 2022 (14:12 IST)
బోగీల నుంచి ఇంజిన్ విడిపోవడంతో సమతా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ముప్పు తప్పింది. ఇంజిన్ విడిపోయిన వెంటనే లోకోపైలెట్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా సీతానగరం మండలం సీతానగరం రైల్వే స్టేషన్‌ పరిధిలో గుచ్చిమీ రైల్వే గేట్‌ సమీపంలో బుధవారం విశాఖపట్నం నుండి నిజాముద్దీన్‌ వెళ్తున్న సమత సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో బోగీల నుండి ఇంజన్‌ విడిపోయి సుమారు కిలో మీటరు వరకు వెళ్ళి పోయింది. 
 
ఇది గమనించిన లోకో పైలెట్‌ అప్రమత్తమై వైర్లెస్‌లో డ్రైవర్‌కు సమాచారం ఇచ్చి వెనక్కి రప్పించి బోగీలకు ఇంజన్‌ లింక్‌ చేసి పంపించడం జరిగింది. ఈ సంఘటనలో సుమారు గంటసేపు రైలు నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments