Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వాహనాదారులకు గుడ్ న్యూస్- మళ్లీ స్మార్ట్ కార్డులు

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (10:30 IST)
ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్. వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లకు మళ్లీ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను రూ.200 వాహనం కొనుగోలు సమయంలోనే వసూలు చేస్తారు. 
 
వాస్తవానికి ప్రతీ వాహనం కొనుగోలు చేసినప్పుడు దానికి ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇవే వివరాలతో స్మార్ట్ కార్డుల్ని ముద్రించి వాహనదారులకు అందిస్తారు. 
 
కానీ ఇలా డబ్పులు వసూలు చేసినా వైసీపీ ప్రభుత్వంలో కార్డులు మాత్రం జారీ చేయలేదు. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments