Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడితో ఇటుక బట్టీ వద్ద మాట్లాడుతుంటే.. ఆ యువతిని?

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... స్నేహితుడితో పాటు ఉన్న సమయంలో అతడిపై కామాంధులు దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతిపై కర్కశంగా ప్రవర్తించారు. కాలేజీలో ఓ ప్రోగ్రామ్‌ను ముగించుకుని స్నేహితుడిపై వెళ్లిన యువతిపై ఈ అఘాయిత్యం చోటుచేసుకుంది. 
 
స్నేహితుడితో కలిసి సంగంపుంత కాలనీ వద్ద వున్న ఇటుక బట్టీ సమీపంలో మాట్లాడుతుండగా.. వీరిని చూసిన యువకులు.. వారిపై దాడికి పాల్పడ్డారు.  యువతి స్నేహితుడిపై దాడి చేశారు. ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments