Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడితో ఇటుక బట్టీ వద్ద మాట్లాడుతుంటే.. ఆ యువతిని?

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... స్నేహితుడితో పాటు ఉన్న సమయంలో అతడిపై కామాంధులు దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతిపై కర్కశంగా ప్రవర్తించారు. కాలేజీలో ఓ ప్రోగ్రామ్‌ను ముగించుకుని స్నేహితుడిపై వెళ్లిన యువతిపై ఈ అఘాయిత్యం చోటుచేసుకుంది. 
 
స్నేహితుడితో కలిసి సంగంపుంత కాలనీ వద్ద వున్న ఇటుక బట్టీ సమీపంలో మాట్లాడుతుండగా.. వీరిని చూసిన యువకులు.. వారిపై దాడికి పాల్పడ్డారు.  యువతి స్నేహితుడిపై దాడి చేశారు. ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments