Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా వ్యాక్సిన్ వికటించడంతో వ్య‌క్తి మృతి

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ వికటించడంతో వ్య‌క్తి మృతి చెందిన‌ట్టు తెలుస్తుంది. గన్నవరం మండలం మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30సం) కరోనా వ్యాక్సిన్ వికటించడంతో మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం గన్నవరం పంచాయతీలో సుభాని కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న త‌రవాత నిన్న రాత్రంతా జ్వరం వాంతులు… విరేచనాలతో సుభాని మ‌ర‌ణించార‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.
 
8 నెలల క్రితం సుభాని భార్య అనారోగ్యంతో మృతిచెందింది. దాంతో 6 నెలల పిల్లవాడి ఆలనా పాలనా తండ్రి సుభానినే చూసుకుంటున్నారు. ఇప్పుడు తండ్రి కూడా మ‌ర‌ణించడంతో వ్యాక్సిన్ 6 నెలల పసికందు అనాథ‌గా మారిపోయాడు. సుభాని తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే బంధువులు వ్యాక్సిన్ విక‌టించి మృతి చెందాడ‌ని చెప్పారు. కానీ వైద్యాధికారులు ఇంకా నిర్ధారించ‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments