Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో గర్భిణీలపై కరోనా పంజా.. ఏపీలో కోవిడ్ విజృంభణ

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (19:01 IST)
తిరుపతి నగరంలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. దీంతో చాలా మంది గర్భిణీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే కరోనా సోకిన గర్భిణీలను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదు.

ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల వైద్యులు ఇప్పటివరకూ 70 నార్మల్, 70 సిజేరియన్ డెలివరీలు చేశారు. ప్రసవాలు చేసిన వైద్య బృందంలో ఒక గైనిక్ సర్జన్, ముగ్గురు పీజీలు, ఐదుగురు నర్సులు కోవిడ్‌కు గురయ్యారు.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. రోజురోజుకూ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10004 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 434771కు పెరిగింది. ప్రస్తుతం 100276 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇప్పటి వరకు కరోనా నుంచి 330526 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3969కు చేరింది. 24 గంటల్లో 8,772 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37,22,912 శాంపిల్స్‌ పరీక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments