Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెగని పీఆర్సీ పంచాయతీ - బెట్టువీడిని ఉద్యోగులు.. మెట్టుదిగని సర్కారు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ పంచాయతీ ఇప్పట్లో తీరేలా లేదు. ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. అటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా బెట్టువీడటం లేదు. ఈ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. పీఆర్సీ పంచాయతీపై ఉద్యోగ సంఘాలతో ఆరు గంటల పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల ఫలితం రాలేదు.
 
ఈ చర్చల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు 21 ప్రధాన అంశాలపై తమ వాదనలు వినిపించాయి. ఈ చర్చలు గురువారం కూడా జరుగనున్నాయి. 
 
పీఆర్సీ అమలులో చాలా ఆలస్యమైందని, వచ్చే రెండు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలుపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, ప్రభుత్వం మాత్రం 15శాతం లోపు వేతన పెంపు ఇచ్చేందుకు సమ్మతించగా, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మాత్రం 34 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు విష్ణు "కన్నప్ప"కి విమర్శల పరంపర - లిరికల్ సాంగ్ రిలీజ్‌తో చెలరేగిన దుమారం!!

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments