Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యోటో నుంచి ఫుకువోకాకు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు బృందం!

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (17:05 IST)
జపాన్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. ఈ రైలులో బాబు క్యోటో నుంచి ఫుకువొకా వెళ్లారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు కూడా బాబుతో పాటు బుల్లెట్ ట్రైన్ ప్రయాణాన్ని ఆస్వాదించారు. 
 
మరోవైపు... జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ప్యానాసోనిక్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టబడులు పెట్టాల్సిందిగా ఆయన వారిని కోరారు. ఏపీల గల అవకాశాలు, రాయితీలను బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments