Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం మద్యం దుకారణంలో చోరీ.. మద్యం బాటిళ్లు అపహరణ

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (08:43 IST)
ఏఏపీలోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఓ మద్యం దుకారణంలో భారీ చోరీ జరిగింది. ఈ దుకారణంలో ఏకంగా 11.57 లక్షల రూపాయల విలువ చేసే మద్యం దుకాణాలను దొంగలు అపహరించారు. ఇద్దరు సెక్యూరిటీగార్డులను బంధించి ఈ చోరీకి పాల్పడ్డారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగింది. 
 
జిల్లాలోని లావేరు మండలం, మురపాక గ్రామ పంచాయతీ యూనియన్ పరిధిలోని గుంటుకుపేట అనే గ్రామంలో సోమవారం అర్థరాత్రి 2 గంటల తర్వాత ఒక వ్యానులో మద్యం దుకాణం వద్దకు చేరుకున్న 11 మంది దుండగులు సెక్యూరిటీ గార్డు ప్రసాద్, దుర్గారావులను సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లి బంధించారు. 
 
ఆ తర్వాత మద్యం దుకాణం తలుపులు ధ్వంసం చేసి 7087 మంది సీసాలను అపహరించారు. వీటి విలువ రూ.11.57 లక్షలుగా ఉంటుంది ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments