Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం మద్యం దుకారణంలో చోరీ.. మద్యం బాటిళ్లు అపహరణ

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (08:43 IST)
ఏఏపీలోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఓ మద్యం దుకారణంలో భారీ చోరీ జరిగింది. ఈ దుకారణంలో ఏకంగా 11.57 లక్షల రూపాయల విలువ చేసే మద్యం దుకాణాలను దొంగలు అపహరించారు. ఇద్దరు సెక్యూరిటీగార్డులను బంధించి ఈ చోరీకి పాల్పడ్డారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగింది. 
 
జిల్లాలోని లావేరు మండలం, మురపాక గ్రామ పంచాయతీ యూనియన్ పరిధిలోని గుంటుకుపేట అనే గ్రామంలో సోమవారం అర్థరాత్రి 2 గంటల తర్వాత ఒక వ్యానులో మద్యం దుకాణం వద్దకు చేరుకున్న 11 మంది దుండగులు సెక్యూరిటీ గార్డు ప్రసాద్, దుర్గారావులను సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లి బంధించారు. 
 
ఆ తర్వాత మద్యం దుకాణం తలుపులు ధ్వంసం చేసి 7087 మంది సీసాలను అపహరించారు. వీటి విలువ రూ.11.57 లక్షలుగా ఉంటుంది ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments