Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ జైలుకు ఎపుడు వెళతారో చెప్పలేరు : మంత్రి రావెల కిషోర్

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (14:05 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలుకు ఎపుడు వెళతారో చెప్పలేమని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేసిందని, రాష్ట్ర విభజనను అడ్డగోలుగా చేసిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలను వైఎస్‌ మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ నిధుల్ని దారి మళ్లించారని దుయ్యబట్టారు. ప్రజల సంపదను దోచుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి కేసుల్లో చార్జిషీట్లను ఎదుర్కొంటున్న జగన్.. చంద్రబాబు నాయుడును విమర్శించే హక్కు లేదన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments