Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠతకు తెర.. గంటా శ్రీనివాస రావుదే గెలుపు

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (17:07 IST)
ఏపీ శాసనసభ ఎన్నికల్లో భాగంగా విశాఖ ఉత్తరం అసెబ్లీ స్థానంలో మంత్రి హోదాలో గంటా శ్రీనివాస రావు పోటీ చేశారు. అయితే, స్థానం ఫలితాన్ని వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరిగింది. దీనికి కారణం.. ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ ఓట్లకు మధ్య తేడా కనిపించడమే. 
 
ముఖ్యంగా, వీవీ ప్యాట్‌ల ఓట్ల లెక్కింపు సమయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ పోలింగ్ బూత్‌కు సంబంధించిచన వీవీ ప్యాట్‌లో 371 ఓట్లు పోలైతే కేవలం 107 మాత్రమే పోలైనట్టు చూపించాయి. దీంతో వైకాపా అభ్యర్థి కేకే రాజుతో పాటు వైకాపా ఏజెంట్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఫలితాన్ని వెల్లడించడంలో పెంటింగులో పెట్టారు. 
 
ఆ తర్వాత నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆఖరులో ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఫలితాన్ని వెల్లడించారు. ఇందులో గంటా శ్రీనివాసరావు విజయం సాధించినట్టు ప్రకటించారు. అయితే, వైకాపా నేతలు మాత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments