Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుల అధ్వాన్నస్థితిని ఆ రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు రుజువు చేస్తున్నాయి. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో పల్లెవెలుగు బస్సుపడిపోయిన ప్రమాదంలో 10 మంది సజీవంగా జలసమాధి అయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన 24 గంటలు కూడా గడవకముందే.. గురువారం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటలధాటికి ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దీన్ని గ్రహించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసిం కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మంటలు బస్సు మొత్తం అంటుకుని బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
అయితే, ప్రయాణికుల సామాగ్రి కూడా బస్సులోనే కాలి బూడిదైపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments