Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుల అధ్వాన్నస్థితిని ఆ రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు రుజువు చేస్తున్నాయి. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో పల్లెవెలుగు బస్సుపడిపోయిన ప్రమాదంలో 10 మంది సజీవంగా జలసమాధి అయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన 24 గంటలు కూడా గడవకముందే.. గురువారం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటలధాటికి ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దీన్ని గ్రహించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసిం కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మంటలు బస్సు మొత్తం అంటుకుని బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
అయితే, ప్రయాణికుల సామాగ్రి కూడా బస్సులోనే కాలి బూడిదైపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments