Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

ఐవీఆర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (21:03 IST)
ఆంధ్ర ప్రదేశ్ రైతులకు మరింత షార్ట్ కట్ ద్వారా సేవలను అందించాలనీ, వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడిగాపులు కాయాల్సిన పని లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈరోజు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 300 సేవలకు పైగా వాట్సప్ ద్వారా అందిస్తోందనీ, వాటిని రైతులు చక్కగా వినియోగించుకుంటున్నారని కితాబు ఇచ్చారు.
 
ఇప్పటివరకూ తమ ఉత్పత్తులను వాట్సాప్ ద్వారా విక్రయించుకునేందుకు 70 వేల మంది రైతులు నమోదు చేసుకోగా వారిలో 16 వేల మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ ద్వారా ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. 
 
గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం 20 శాతం అధికంగా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా రైతులు తమ ఉత్పత్తులను అమ్మగానే గంటల్లోపే వారి డబ్బు వారి చేతికి అందేట్లు చూస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల మేలు కోసం నిత్యం కృషి చేస్తూనే వుంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments