Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీతారలు, రాజకీయ నేతల వల్లే ఇదంతా: ఆంధ్రా బ్యాంక్

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (18:01 IST)
సినీ తారలు, రాజకీయ నాయకుల వల్లే తమ బ్యాంకులో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోయాయని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలు వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా రాజేంద్రన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను చెల్లించాలని సూచించారు. లేని పక్షంలో రైతులు తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని హెచ్చరించారు. 
 
కాగా రాజేంద్రన్ వ్యాఖ్యలను బట్టి రైతు రుణమాఫీపై ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధి బయటపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments