Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక కేంద్రంగా బ్రహ్మయ్యలింగం చెరువు : చంద్రబాబు వెల్లడి

Webdunia
శనివారం, 7 మే 2016 (09:52 IST)
గన్నవరం మండలం చక్కవరం గ్రామం బ్రహ్మయ్యలింగం చెరువును ప‌ర్యాట‌క కేంద్రంగా మారుస్తామ‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్రకటించారు. నీరు చెట్టు కార్యక్రమంలో సీఎం పాల్గొన‌డానికి ఆయన ఈ గ్రామానికి రాగా, పార్టీ నాయ‌కుల‌తోనే కొంత ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. 
 
ఏలూరు కాలువ‌లో భూములు కోల్పోతున్న రైతులు త‌మ‌కు న్యాయం చేయాల‌ని సీఎంకు విన‌తిప‌త్రం ఇవ్వాల‌ని య‌త్నించారు. వారిని, మ‌రి కొంద‌రు టీడీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇవేమీ ప‌ట్టించుకోని సీఎం త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు.
 
తన ప్రసంగంలో రూ.5 కోట్లతో లిప్ట్ ఇరిగేషన్ ద్వారా బ్రహ్మయ్య లింగం చెరువుకు నీరు తెస్తామ‌ని హామీ ఇచ్చారు. అలాగే, ఈ చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామని తెలిపారు. మరోవైపు.. రైతులతో వినతి ప‌త్రం ఇప్పించేందుకు ప్లాన్ చేసిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే సీఎం చంద్ర‌బాబు ప‌క్క‌నే అస‌హ‌నంగా కూర్చుండిపోయారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments