Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తవాన్ని నిక్కచ్ఛిగా వెల్లడించిన విద్యార్థిని జయలక్ష్మి

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (12:50 IST)
అనంత‌పురంలోని ఎస్ ఎస్ బి ఎన్ కాలేజీ విద్యార్థిని జ‌య‌ల‌క్ష్మి జ‌రిగిన వాస్త‌వాన్ని నిక‌చ్చిగా వెల్ల‌డించి స్ఫూర్తి దాయ‌కంగా నిలిచింద‌ని అనంత పోలీసులు కొనియ‌డుతున్నారు. పలువురు పోలీసు అధికారులు అమెకు సెల్యూట్ చెపుతున్నారు. నిజాన్ని నిర్భయంగా, పారదర్శకంగా జయలక్ష్మి వెల్లడించింద‌ని పేర్కొంటున్నారు. జయలక్ష్మికి పలువురు పోలీసు అధికారులు, ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు.


అనంత‌పురంలోని ఎస్.ఎస్.బి.ఎన్. కళాశాలలో మొన్న జరిగిన సంఘటనలో జయలక్ష్మి గాయపడిన విషయం తెలిసిందే. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం సంఘటనను వక్రీకరించార‌ని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు లాఠీ చార్జి చేయడం వల్ల ఆ అమ్మాయి గాయపడిందని తప్పుడు ప్రచారం, ప్రకటనలు చేశార‌ని, ఇలాంటి పరిస్థితులలో జయలక్ష్మి ధైర్యంగా స్పందించింద‌ని కొనియాడుతున్నారు. విద్యార్థులు రువ్విన రాయి తనపై పడటంతో గాయపడినట్లు జ‌య‌ల‌క్ష్మి ఒక సెల్ఫీ వీడియోలో వెల్లడించింది.


జయలక్ష్మి వాస్తవాల‌ను స్వయంగా అంద‌రికీ తెలియజేయడం ఎంతో స్ఫూర్తిదాయ‌కం అని పోలీసులు ప్రశంసిస్తున్నారు. ఆమె వీడియో ద్వారా వాస్త‌వాలు ఏమిట‌నేది ప్ర‌జ‌లకు అవ‌గ‌తం అయిందంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments