Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించారు.. వరుసకు అన్నాచెల్లెళ్లని రైలుకింద పడిపోయారు!

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (15:23 IST)
అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. రైలుకింద పడి యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. తరువాత వీరి ప్రేమను పెద్దలకి తెలియజేయగా, వీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారని చెప్పిన పెద్దలు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. 
 
దీంతో తామిక కలిసి బతికేది లేదని నిర్ణయించుకున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబసభ్యుల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments