Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిదితో అక్రమ సంబంధం అంటగట్టారనీ...

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (18:09 IST)
అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో తల్లీ, ఇద్దరు కుమారులు మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది. కాలనీకి చెందిన రాజేష్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రాజేష్‌కు శ్రీదేవికి గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈనేపధ్యంలో ఈ నెల 31న పాఠశాలలో ఉన్న తన ఇద్దరు కుమారులు దీక్షిత్, యశ్వంత్‌లను తీసుకుని వెళ్లిపోయింది.
 
అప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు పిల్లలిద్దరూ కాలనీ సమీపంలోని కుంటలో శవమై తేలారు. వీరు మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయి. పిల్లల పుస్తకాలు కూడా అక్కడే పడి ఉన్నాయి. మృతదేహాలు భరించలేని దుర్వాస వస్తున్నాయి. 
 
అయితే శ్రీదేవికి మరిదితో అక్రమ సంబంధం ఉందని బంధువులు నిలదీయంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీదేవితో పాటు పిల్లలు మృతి చెందడం స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments