Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిదితో అక్రమ సంబంధం అంటగట్టారనీ...

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (18:09 IST)
అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో తల్లీ, ఇద్దరు కుమారులు మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది. కాలనీకి చెందిన రాజేష్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రాజేష్‌కు శ్రీదేవికి గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈనేపధ్యంలో ఈ నెల 31న పాఠశాలలో ఉన్న తన ఇద్దరు కుమారులు దీక్షిత్, యశ్వంత్‌లను తీసుకుని వెళ్లిపోయింది.
 
అప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు పిల్లలిద్దరూ కాలనీ సమీపంలోని కుంటలో శవమై తేలారు. వీరు మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయి. పిల్లల పుస్తకాలు కూడా అక్కడే పడి ఉన్నాయి. మృతదేహాలు భరించలేని దుర్వాస వస్తున్నాయి. 
 
అయితే శ్రీదేవికి మరిదితో అక్రమ సంబంధం ఉందని బంధువులు నిలదీయంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీదేవితో పాటు పిల్లలు మృతి చెందడం స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments