Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్రకటిత కరెంట్ కోతలు - ఎండిపోతున్న పంటలు - విద్యుత్ సిబ్బంది నిర్బంధం

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (08:56 IST)
అప్రకటిత విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా, రైతులు మరింత మనోవేదనను అనుభవిస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్ళఎదుట ఎండిపోతుంటే చూస్తూ కంట కన్నీరు పెట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. విద్యుత్ విద్యుత్ సిబ్బందిని నిర్బంధిస్తున్నారు. 
 
తాజాగా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో విద్యుత్ సిబ్బందిని రైతుల నిర్బంధించారు. విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విద్యుత్ సిబ్బంది నిర్బంధించారు. 
 
పి.సిద్ధరాంపురం, కూడేరు మండలం ఎంఎం పల్లిలో రైతులు వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు. రోజు ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయక పోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పి.సిద్ధరాంపురంలో విద్యుత్ సబ్ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. 
 
సబ్‌స్టేషనులో నిధులు నిర్వహిస్తున్న గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్ స్టషన్‌కు చేరుకుని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వండంతో శాంతించిన రైతులు సిబ్బందిని విడిచిపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments