Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్రకటిత కరెంట్ కోతలు - ఎండిపోతున్న పంటలు - విద్యుత్ సిబ్బంది నిర్బంధం

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (08:56 IST)
అప్రకటిత విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా, రైతులు మరింత మనోవేదనను అనుభవిస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్ళఎదుట ఎండిపోతుంటే చూస్తూ కంట కన్నీరు పెట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. విద్యుత్ విద్యుత్ సిబ్బందిని నిర్బంధిస్తున్నారు. 
 
తాజాగా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో విద్యుత్ సిబ్బందిని రైతుల నిర్బంధించారు. విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విద్యుత్ సిబ్బంది నిర్బంధించారు. 
 
పి.సిద్ధరాంపురం, కూడేరు మండలం ఎంఎం పల్లిలో రైతులు వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు. రోజు ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయక పోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పి.సిద్ధరాంపురంలో విద్యుత్ సబ్ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. 
 
సబ్‌స్టేషనులో నిధులు నిర్వహిస్తున్న గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్ స్టషన్‌కు చేరుకుని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వండంతో శాంతించిన రైతులు సిబ్బందిని విడిచిపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments